
జగన్ దీక్షకు మునుకోటి కుటుంబం మద్దతు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలంటూ తిరుపతిలో ఆత్మాహుతి చేసుకున్న మునుకోటి కుటుంబసభ్యులు.. ఇప్పుడు అదే డిమాండుతో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తమ మద్దతు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలంటూ తిరుపతిలో ఆత్మాహుతి చేసుకున్న మునుకోటి కుటుంబసభ్యులు.. ఇప్పుడు అదే డిమాండుతో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తమ మద్దతు తెలిపారు.
మునుకోటి ఆత్మహత్యపై ఇంతవరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించిన పాపాన పోలేదని వాళ్లు అన్నారు. కేవలం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే తమను పరామర్శించారన్నారు. జగన్ దీక్షకు తాము పూర్తి మద్దతు తెలియజేస్తున్నామని తెలిపారు.