ప్రకటన సవరించుకున్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ | Amended statement of the deputy chairman of the Rajya Sabha | Sakshi
Sakshi News home page

ప్రకటన సవరించుకున్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్

Feb 20 2014 3:55 PM | Updated on Sep 2 2017 3:55 AM

ప్రకటన సవరించుకున్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్

ప్రకటన సవరించుకున్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్

రాజ్యసభలో ప్రతిపక్ష బిజెపి నేత అరుణ్‌ జైట్లీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)కు సంబంధించి ఇచ్చిన నోటీస్ను డిప్యూటీ చైర్మన్ టిజి కురియన్ తప్పుగా చదివారు.

న్యూఢిల్లీ: రాజ్యసభలో ప్రతిపక్ష బిజెపి నేత అరుణ్‌ జైట్లీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)కు సంబంధించి ఇచ్చిన నోటీస్ను డిప్యూటీ చైర్మన్ పిజె కురియన్ తప్పుగా చదివారు. ఆ తరువాత ఆయనే తప్పుగా చదివానని తన ప్రకటనను సవరించుకున్నారు.

 బిల్లుకు రాజ్యాంగ బద్ధతలేదని, దీనిపై సూచన చేస్తానంటూ  అరుణ్‌ జైట్లీ నోటీసు ఇచ్చారు. అయితే కురియన్ సభ్యులు ఇచ్చిన నోటీసులు చదివే సమయంలో అరుణ్‌ జైట్లీ బిల్లును వ్యతిరేకిస్తారని చెప్పారు.  ఆ తరువాత అరుణ్‌ జైట్లీ  ఇచ్చిన నోటీస్ను తాను తప్పుగా చదివానని  కురియన్ సభకు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement