ప్రత్యేకంగా మదింపు ప్రాధికార సంస్థ ఏర్పాటుకు రంగం సిద్ధం నేడు సీఎస్ వద్ద 14 టాస్క్ఫోర్స్ కమిటీల సమావేశం
హైదరాబాద్: రాష్ట్రంలో రూ. 50 కోట్లు, ఆపైన చేపట్టే ప్రతీ పనిపై నిశిత పరిశీలన చేయడానికి ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఎవాల్యుయేషన్ అథారిటీ స్టేట్ ఆఫ్ తెలంగాణ (ఈస్ట్)ను ఏర్పాటు చేయాలని పర్యవేక్షణ, మదింపుల టాస్క్ఫోర్స్ కమిటీ (మానిటరింగ్, ఎవాల్యుయేషన్ టాస్క్ఫోర్స్ కమిటీ) తన సిఫారసులను సిద్ధం చేసింది. కర్ణాటకలో ప్రతీ రూ.ఐదు కోట్ల పనులను పర్యవేక్షించడానికి ఇలాంటి వ్యవస్థ ఉందని, కాని రాష్ట్రంలో రూ.50 కోట్లు పైబడిన అన్ని పనులపై పర్యవేక్షణ, మదింపు తరువాత ఆ పథకం సక్రమంగా సాగుతోందా? ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతున్నాయూ? లేదా అన్న అంశాన్ని కూడా ‘ఈస్ట్’ చూస్తుందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వివరించారు.
ప్రతీశాఖ కూడా ‘ఈస్ట్’ సక్రమంగా పనిచేయడానికి ఒక శాతం నిధులు కేటాయించాలని వుదింపుల టాస్క్ఫోర్స్ కమిటీ సూచించింది.ఆయా శాఖల్లో కొన్ని కీలక సూచికలను రూపొందించి వాటిని అవి పాటిస్తున్నాయూ? లేదా అన్న అంశాన్ని కూడా ఈస్ట్ విశ్లేషిస్తుంది. ఆయా శాఖలు చేపట్టే పనులను సంబంధిత శాఖలు నెలకోమారు సమీక్షించాలని అటు తరువాత ప్రతీ మూడు నెలలకోమారు ప్రత్యామ్నాయు సంస్థతో తనిఖీలు చేయించాలని కూడా ఈ కమిటీ సిఫారసు చేసింది. ప్రత్యామ్నాయ కమిటీలో ‘సెంటర్ ఫర్ ఎకనామిక్ సోషల్ స్టడీస్’ లేదా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ స్టడీస్’ వంటి సంస్థలను నియమించాలని పేర్కొంది. ఇలా 14 కీలక శాఖలకు నియమించిన టాస్క్ఫోర్స్ కమిటీలు నివేదికలు సిద్ధం చేశాయని తెలుస్తోంది.
నేడు సీఎస్ సమీక్ష..
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ శుక్రవారం 14 టాస్క్ఫోర్స్ కమిటీల కన్వీనర్లతో సమావేశం కానున్నారు. ఈ కమిటీలు రూపొందించిన నివేదికలపై చర్చించనున్నారు. కమిటీలు తమ పని సరిగా చేశాయా? లేక ఇంకా ఏవైనా మార్పులు చేయాలా? అనే అంశంపై ఆయన సమీక్షించనున్నారు. ఈ కమిటీలతో సీఎం కేసీఆర్ సమావేశమవుతారని సవూచారం.
రూ.50 కోట్ల పనులపై ‘ఈస్ట్’
Published Thu, Sep 11 2014 11:59 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement