గ్రామీణ మహిళలకు ఉపాధి

Employment for rural women - Sakshi

    గాంధీకాగితపు పరిశ్రమను  సందర్శించిన డెప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి

కరీంనగర్‌రూరల్‌: కరీంనగర్‌ మండలం దుర్శేడ్‌లోని గాంధీ చేతికాగిత పు పరిశ్రమను గురువారం శాసనసభ ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి సందర్శించారు. పాతబట్టలు,వ్యర్థ పదార్ధాలను ఉపయోగించి త యారు చేస్తున్న కాగితాలు, వాటితో వివిధ ఆకృతుల్లో రూపొందిస్తున్న వస్తువులను పరిశీలించారు. చేతికాగితపు చెట్లను పరిరక్షించడం జరుగుతుందని, గ్రామీణ మహిళలు ఉపాధి కలుగుతుందని తెలిపారు. పరిశ్రమ నిర్వాహకులు జె. రఘునందన్‌రావు తదితరులు ఉన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top