గోదావరిలో పడి యువకుడి మృతి | chandrakanth rajan died unfortunately in godavari | Sakshi
Sakshi News home page

గోదావరిలో పడి యువకుడి మృతి

Aug 7 2015 7:17 PM | Updated on Aug 1 2018 2:10 PM

ప్రమాదవశాత్తు ఓ యువకుడు గోదావరిలో పడి ప్రాణాలొదిలాడు.

నిజామాబాద్(నవిపేట): ప్రమాదవశాత్తు ఓ యువకుడు గోదావరిలో పడి ప్రాణాలొదిలాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నవిపేట మండలంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. నిజామాబాద్ మండలం మోపాల గ్రామానికి చెందిన బోంకన్ చంద్రకాంత్ రాజన్(17), స్నేహితుడితో కలసి నవిపేట మండలంలోని కోస్లీ వద్ద గోదావరిలో పుణ్య స్నానాలకు వెళ్లాడు. అయితే ప్రమాదవశాత్తు నదిలో పడి మృతి చెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement