కరీంనగర్‌లో బీజేపీ భారీ ధర్నా | bjp dharna in karim nagar district | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌లో బీజేపీ భారీ ధర్నా

May 16 2016 3:04 PM | Updated on Mar 29 2019 9:31 PM

కరీంనగర్‌లో బీజేపీ భారీ ధర్నా - Sakshi

కరీంనగర్‌లో బీజేపీ భారీ ధర్నా

కరీంనగర్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్‌తో బీజేపీ భారీగా ఆందోళన చేపట్టింది.

కరీంనగర్: కరీంనగర్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్‌తో బీజేపీ భారీగా ఆందోళన చేపట్టింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా సోమవారం మధ్యాహ్నం ధర్నా నిర్వహించారు. జిల్లాలో కరువు పరిస్థితులు తాండవిస్తున్నా ముఖ్యమంత్రి స్పందించటం లేదని ఈ సందర్భంగా నేతలు ఆరోపించారు. వెంటనే కరువు జిల్లాగా ప్రకటించి సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు, రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement