వర్షానికి కూలిన ఇళ్లు  | 3 Houses Collapsed Because Of Rain | Sakshi
Sakshi News home page

వర్షానికి కూలిన ఇళ్లు 

Jul 17 2018 9:24 AM | Updated on Jul 17 2018 9:24 AM

3 Houses Collapsed Because Of Rain - Sakshi

కూలిన లక్ష్మణ్‌ నాయక్‌ ఇల్లు 

కుల్కచర్ల : మండల పరిధిలోని అంతారం పంచాయతీ పరిధిలోని బింద్యంగడ్డ తండాలో వారం రోజులుగా కురుస్తున్న ముసురు వర్షానికి మూడు ఇళ్లు కూలిపోయాయి. బింద్యం గడ్డ తండాకు చెందిన లక్ష్మణ్‌నాయక్, నీల్యనాయక్, శంకర్‌నాయక్‌ల మూడు ఇళ్లు కూలిపోయాయి, ఇళ్లు కూలడంతో  ఉండటానికి ఇళ్లు లేకుండా అయిందని ప్రభుత్వం ఆదుకోని ఆర్థిక సహాయం అందించాలని  బాధితులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement