'ప్రతిపక్షాలవి అవగాహనలేమి వ్యాఖ్యలు' | TRS MP D Srinivas slams congress party over maharashtra deal | Sakshi
Sakshi News home page

'ప్రతిపక్షాలవి అవగాహనలేమి వ్యాఖ్యలు'

Aug 28 2016 7:41 PM | Updated on Mar 18 2019 7:55 PM

'ప్రతిపక్షాలవి అవగాహనలేమి వ్యాఖ్యలు' - Sakshi

'ప్రతిపక్షాలవి అవగాహనలేమి వ్యాఖ్యలు'

మహారాష్ట్ర ఒప్పందంపై ప్రతిపక్షాలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాయని డీఎస్ అన్నారు.

నిజామాబాద్: మహారాష్ట్ర ఒప్పందంపై ప్రతిపక్షాలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాయని టీఆర్ఎస్ రాజ్యసభసభ్యుడు డి.శ్రీనివాస్ అన్నారు. నిజామాబాద్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...కాంగ్రెస్ పార్టీ నేతలపై మండిపడ్డారు.
 
కాంగ్రెస్ హయాంలో ఒప్పందాలు జరిగి ఉంటే బయటపెట్టాలని డీఎస్ డిమాండ్ చేశారు. ప్రాజెక్టులకు డబ్బులు ఖర్చు పెట్టారు. కానీ, పనులు ఎందుకు పూర్తికాలేదని ప్రశ్నించారు. కోటి ఎకరాలకు సాగునీరు, ప్రతి ఇంటికి కుళాయి నీరు అందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement