నగరపాలక సంస్థ సమావేశంలో రసాభాస | TDP corporater allegations on funds of Neeru-chettu programme | Sakshi
Sakshi News home page

నగరపాలక సంస్థ సమావేశంలో రసాభాస

Sep 17 2016 2:13 PM | Updated on Oct 20 2018 5:39 PM

చిత్తూరు జిల్లా నగరపాలక సంస్థ సమావేశం శనివారం నగరపాలక సంస్థ సమావేశంలో రసాభాస మారింది.

చిత్తూరు: చిత్తూరు జిల్లా నగరపాలక సంస్థ సమావేశం శనివారం నగరపాలక సంస్థ సమావేశంలో రసాభాసగా మారింది. నీరు-చెట్టు నిధులను పక్కదారి పట్టించారంటూ టీడీపీ కార్పొరేటర్లు ఆరోపించారు. ఈ విషయంలో టీడీపీ కార్పొరేటర్లకు సర్ధి చెప్పేందుకు నగర మేయర్ యత్నించారు. ఈ నేపథ్యంలో టీడీపీ కార్పొరేటర్లు సీకే వర్గంతో కలిసి వాగ్వాదానికి దిగినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement