పోచారం ప్రాజెక్టును సందర్శించిన మంత్రి | Minister Pocharam Srinivas Reddy Visits pocharam project | Sakshi
Sakshi News home page

పోచారం ప్రాజెక్టును సందర్శించిన మంత్రి

Sep 28 2016 4:32 PM | Updated on Sep 4 2017 3:24 PM

నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట్‌లోని పోచారం ప్రాజెక్టును తెలంగాణ వ్యవసాయ శాఖా మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు.

నాగిరెడ్డిపేట: నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట్‌లోని పోచారం ప్రాజెక్టును తెలంగాణ వ్యవసాయ శాఖా మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. గోలిలింగాల్, చినూర్‌వాడి గ్రామశివారులో నీట మునిగిన పంటల్ని పరిశీలించారు. వరదలు, భారీ వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందిస్తామని మంత్రి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement