'డబుల్‌’ ఇళ్ల నిర్మాణంలో విజన్‌ ఉంది | koppula eshwar on double bedroom houses | Sakshi
Sakshi News home page

'డబుల్‌’ ఇళ్ల నిర్మాణంలో విజన్‌ ఉంది

Mar 31 2017 3:17 PM | Updated on Sep 29 2018 4:44 PM

డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం విషయంలో సీఎం కేసీఆర్ ఒక స్పష్టమైన విధానంతో ముందుకు వెళుతున్నారని కొప్పుల ఈశ్వర్‌ అన్నారు.

జగిత్యాల: డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసీఆర్ ఒక స్పష్టమైన విధానంతో ముందుకు వెళుతున్నారనీ, 2 లక్షల ఇళ్ల నిర్మాణం ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని.. ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లాలోని ధర్మపురి, పెగడపల్లి, గొల్లపల్లి, వెల్గటూర్, మండలాలకు సంబంధించిన గ్రామాల డబుల్ బెడ్ రూమ్ లబ్దిదారులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement