
ఈసారి భారత్దే కప్
స్వదేశంలో ఆడటం, జట్టులో సమతూకం ఉండటం వల్ల ఈసారి భారత జట్టు టి20 ప్రపంచకప్ గెలుస్తుందని .....
స్వదేశంలో ఆడటం, జట్టులో సమతూకం ఉండటం వల్ల ఈసారి భారత జట్టు టి20 ప్రపంచకప్ గెలుస్తుందని మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే అన్నారు. ఒక్క పాకిస్తాన్ అనే కాకుండా ఏ దేశంతో మ్యాచ్ అయినా ప్రతి క్రికెటర్ గెలవాలనే కోరుకుంటారని చెప్పారు.