ఒక్క క్లిక్‌తో నేటి క్రీడా వార్తలు | Today Sports News Roundup | Sakshi
Sakshi News home page

నేటి క్రీడా వార్తలు

Jul 18 2019 8:00 PM | Updated on Jul 18 2019 8:02 PM

Today Sports News Roundup - Sakshi

హైదరాబాద్‌ : సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్రధాన కోచ్‌గా ట్రెవర్‌ బేలిస్‌ నియమితులయ్యారు. బేలిస్‌ కోచింగ్‌లనే ఇంగ్లండ్‌ తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఇండోనేషియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ప్రపంచకప్‌ వంటి మెగా టోర్నీల్లో ఫైనల్‌ మ్యాచ్‌ టై అయితే ఇరుజట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించాలని న్యూజిలాండ్‌ కోచ్‌ గ్యారీస్టీడ్‌ ఐసీసీకి విన్నవించారు. 

మరిన్ని క్రీడా వార్తల కోసం కింది వీడియోను వీక్షించండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement