విజయవాడ ఆర్వో కార్యాలయం వద్ద ఉద్రిక్తత | YSRCP Activists Injured At Vijayawada | Sakshi
Sakshi News home page

విజయవాడ ఆర్వో కార్యాలయం వద్ద ఉద్రిక్తత

Mar 13 2020 4:37 PM | Updated on Mar 13 2020 4:42 PM

YSRCP Activists Injured At Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ : నగరంలో టీడీపీ కార్యకర్తలు రెచ్చియారు. శుక్రవారం విజయవాడ ఆర్వో కార్యాలయం వద్ద టీడీపీ కార్యకర్తలు కర్రలతో దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో పలువురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. దీంతో ఆర్వో కార్యాలయం వద్ద  ఉద్రిక్తత నెలకొంది. నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ నేతలు నామినేషన్లు వేస్తున్నారని వైఎస్సార్‌సీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఇదేమిటని ప్రశ్నించిన తమపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయని వారు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement