శరద్ పవార్ను కలిసిన వైఎస్ జగన్మోహన రెడ్డి | Jagan Reddy to meet Sharad Pawar in Mumbai for a united Andhra Pradesh | Sakshi
Sakshi News home page

శరద్ పవార్ను కలిసిన వైఎస్ జగన్మోహన రెడ్డి

Nov 25 2013 5:51 PM | Updated on Jul 25 2018 4:09 PM

ముంబై: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం కేంద్రమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెసు పార్టీ అధినేత(ఎన్సీపి) శరద్ యాదవ్‌ను కలిసి పార్లమెంటులో తెలంగాణ బిల్లును వ్యతిరేకించాలని కోరారు.

ముంబై: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం కేంద్రమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెసు పార్టీ అధినేత(ఎన్సీపి) శరద్ యాదవ్‌ను కలిసి పార్లమెంటులో తెలంగాణ బిల్లును వ్యతిరేకించాలని కోరారు. ఎపి విభజన విషయంలో కేంద్రం ఏకపక్షంగా వెళ్తోందని బిల్లును అడ్డుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement