భూముల లోగుట్టు ఎవరికెరుక? | Kalam Kaburlu | Sakshi
Sakshi News home page

భూముల లోగుట్టు ఎవరికెరుక?

Dec 14 2014 10:36 AM | Updated on Aug 15 2018 9:04 PM

భూముల లోగుట్టు ఎవరికెరుక? - Sakshi

భూముల లోగుట్టు ఎవరికెరుక?

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రభుత్వ భూముల కబ్జా వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

 హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రభు త్వ భూముల కబ్జా వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.  ఈ కథేమిటో అర్థంకాక వా మపక్షాలు అనేక సందేహాలు వ్యక్తం చేస్తుంటే.. విప్లవం వర్ధిల్లాలి అంటూ సీఎం కేసీఆర్ వారిని అనునయించే ప్రయత్నం చేశారు. అసలు కబ్జా భూముల కథేమిటంటూ సీనియర్ అధికారి ఒకరిని ఓ వామపక్ష నేత వాకబు చేస్తే.. 80-125 గజాల భూమిని ఉచితంగా ఇస్తారు సరే.. వందలు, వేల గజాల్లో కాలేజీలు, పాఠశాలలు కట్టుకున్న వారి సంగతేమిటని ఆ అధికారి ఎదురు ప్రశ్నించారట. అదేంటని వామపక్ష నేత ఆరా తీస్తే.. ‘వారంతా ఇప్పటికే క్రమబద్ధీకరణ యత్నాల్లో ఉన్నారు.. లోగుట్టు పెరుమాళ్లకెరుక’ అని సదరు అధికారి ముక్తాయించాడట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement