జీఎస్టీ బిల్లుతో రాష్ట్రాలకు చాలా లాభం: వెంకయ్య | venkaiah naidu meeting with colleagues on GST Bill | Sakshi
Sakshi News home page

జీఎస్టీ బిల్లుతో రాష్ట్రాలకు చాలా లాభం: వెంకయ్య

Jul 20 2016 11:02 AM | Updated on Sep 4 2017 5:29 AM

జీఎస్టీ బిల్లుపై అన్ని పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నామని కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు తెలిపారు.

న్యూఢిల్లీ: జీఎస్టీ బిల్లుపై అన్ని పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నామని కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు తెలిపారు. బుధవారం న్యూఢిల్లీలో పార్లమెంట్లోని ప్రధాని చాంబర్లో సీనియర్ మంత్రులతో వెంకయ్యనాయుడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ... ఏకాభిప్రాయంతో జీఎస్టీ బిల్లు ఆమోదం పొందాలని కోరుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. జీఎస్టీ బిల్లుతో రాష్ట్రాలకు చాలా లాభం చేకూరుతుందని వెంకయ్య నాయుడు తెలిపారు.ఈ భేటీలో రాజనాథ్ సింగ్, అరుణ్ జైట్లీ తదితర కేంద్రమంత్రులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement