వియత్నాం బయల్దేరిన రాష్ట్రపతి | Pranab Mukherjee leaves for Vietnam | Sakshi
Sakshi News home page

వియత్నాం బయల్దేరిన రాష్ట్రపతి

Sep 14 2014 1:35 PM | Updated on Sep 2 2017 1:22 PM

వియత్నాం బయల్దేరిన రాష్ట్రపతి

వియత్నాం బయల్దేరిన రాష్ట్రపతి

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నాలుగు రోజుల పర్యటనకు వియత్నాం పయనమయ్యారు.

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నాలుగు రోజుల పర్యటనకు వియత్నాం పయనమయ్యారు. ప్రణబ్ ఆదివారం ఇక్కడి నుంచి బయల్దేరివెళ్లారు.

ఈ పర్యటనలో పలు ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు నడపడానికి ఒప్పందం చేసుకుంటారు. రాష్ట్రపతి వెంట పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఆరుగురి ఎంపీలు తదితరులు వెళ్లారు.

Advertisement
 
Advertisement
Advertisement