వియత్నాం బయల్దేరిన రాష్ట్రపతి | Pranab Mukherjee leaves for Vietnam | Sakshi
Sakshi News home page

వియత్నాం బయల్దేరిన రాష్ట్రపతి

Sep 14 2014 1:35 PM | Updated on Sep 2 2017 1:22 PM

వియత్నాం బయల్దేరిన రాష్ట్రపతి

వియత్నాం బయల్దేరిన రాష్ట్రపతి

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నాలుగు రోజుల పర్యటనకు వియత్నాం పయనమయ్యారు.

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నాలుగు రోజుల పర్యటనకు వియత్నాం పయనమయ్యారు. ప్రణబ్ ఆదివారం ఇక్కడి నుంచి బయల్దేరివెళ్లారు.

ఈ పర్యటనలో పలు ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు నడపడానికి ఒప్పందం చేసుకుంటారు. రాష్ట్రపతి వెంట పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఆరుగురి ఎంపీలు తదితరులు వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement