వారి పర్యటనకు 9000 మంది పోలీసుల పహారా
ప్రదాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే రెండు రోజుల పర్యటన కోసం అహ్మదాబాద్ నగరంలోని పలు వ్యూహాత్మక ప్రాంతాల్లో 9000 మందికి పైగా పోలీస్ సిబ్బంది భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
Sep 12 2017 8:31 PM | Updated on Aug 21 2018 9:33 PM
వారి పర్యటనకు 9000 మంది పోలీసుల పహారా
ప్రదాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే రెండు రోజుల పర్యటన కోసం అహ్మదాబాద్ నగరంలోని పలు వ్యూహాత్మక ప్రాంతాల్లో 9000 మందికి పైగా పోలీస్ సిబ్బంది భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.