ఒడిషాలో దారుణం , 25 మంది మృతి | BUS 25 people killed and 11 injured as bus falls in gorge | Sakshi
Sakshi News home page

ఒడిషాలో దారుణం , 25 మంది మృతి

Apr 17 2016 11:27 PM | Updated on Sep 3 2017 10:08 PM

ఒడిషాలో దారుణం , 25 మంది మృతి

ఒడిషాలో దారుణం , 25 మంది మృతి

ఒడిషాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.

భువనేశ్వర్: ఒడిషాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో 25 మంది మృతిచెందగా, మరో 15 మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. దేవ్ఘఢ్ జిల్లాలో జార్జ్ వ్యాలీ సమీపంలో కళాకారులు వెళ్తున్న బస్సు అదుపుతప్పి 300 అడుగల లోతున్న లోయలో పడింది. దాదాపు 40 మంది కళాకారులు ఈ బస్సులో రెంటా నుంచి దేవ్ఘఢ్ కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులంతా భారతి గాన నాట్య సమితికి చెందిన కళాకారులు అని అధికారులు తెలిపారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం దేవ్ఘఢ్ జిల్లా ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement