మోడీతో అమీతుమీకి వారణాసికి కేజ్రీవాల్! | Arvind Kejriwal leaves for Varanasi to take on Narendra Modi | Sakshi
Sakshi News home page

మోడీతో అమీతుమీకి వారణాసికి కేజ్రీవాల్!

Apr 14 2014 8:52 PM | Updated on Aug 15 2018 2:14 PM

మోడీతో అమీతుమీకి వారణాసికి కేజ్రీవాల్! - Sakshi

మోడీతో అమీతుమీకి వారణాసికి కేజ్రీవాల్!

బీజేపీ ప్రధాని అభ్యర్థి అరవింద్ కేజ్రీవాల్ ను ఎదుర్కోనేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత అరవింద్ కేజ్రీవాల్ సోమవారం సాయంత్రం రైలులో వారణాసి బయలుదేరారు.

న్యూఢిల్లీ: బీజేపీ ప్రధాని అభ్యర్థి అరవింద్ కేజ్రీవాల్ ను ఎదుర్కోనేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత అరవింద్ కేజ్రీవాల్ సోమవారం సాయంత్రం రైలులో వారణాసి బయలుదేరారు. వందలాది మంది కార్యకర్తలు వీడ్కోలు చెప్పగా శివగంగ ఎక్స్ ప్రెస్ లో తన తల్లితండ్రులు, కొందరు ముఖ్య నేతలతో వారణాసికి ప్రయాణమైన కేజ్రీవాల్ మంగళవారం ఉదయం వారణాసి చేరుకోనున్నారు. 
 
రైలు బోగిలో కేజ్రీవాల్ ఉన్నారనే వార్త తెలియగానే పెద్ద ఎత్తున్న ప్రయాణికులు ఆయన కలుసుకోవడానికి పోటిపడటంతో కొంత తోపులాట జరిదింది. పదో విడుత లోకసభ ఎన్నికలు జరిగే మే 12 తేది వరకు వారణాసిలోనే కేజ్రీవాల్ మకాం చేస్తారు. ఇప్పటికే సీనియర్ నేతలు సంజయ్ సింగ్, మనీష్ సిసోడియాలు వారణాసి ప్రచారం చేస్తున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement