ఢిల్లీ: రెండేళ్లపాటూ నైజీరియాలో బంధీలుగా ఉన్న 11 మంది భారతీయులకు విముక్తి లభించింది. వీరిలో మహబూబ్నగర్కు చెందిన ఇంజినీర్ మనోజ్ కుమార్ కూడా ఉన్నారు. బోట్లోని ఇంజన్ సాంకేతిక లోపంతో నైజీరియా సీవే లో వీరందరూ చిక్కుక్కున్నారు. డబ్బుకోసం నైజీరియన్ కోస్ట్ గార్డ్స్ వారిని బంధించినట్టు బాధితులు తెలిపారు.
భారత్కు చెందిన నితిన్ సందేశ్ కంపెనీ, స్ట్రెర్లింగ్ ఆయిల్ రిసోర్సెస్ లిమిటెడ్ సహకారంతో స్వదేశానికి వచ్చామని బాధితులు పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాల శాఖతో మాట్లాడి స్వదేశానికి తీసికొచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి మనోజ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.
రెండేళ్ల తర్వాత 11 మంది భారతీయులకు విముక్తి
Published Sun, Jul 3 2016 5:10 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement