ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కబాలి మేనియా నడుస్తోంది. సౌత్ సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా తెరకెక్కుతున్న కబాలి రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ ప్రమోషన్లో జోరు చూపిస్తున్నారు. పలు అంతర్జాతీయ ఉత్పత్తులతో కలిసి సినిమాను భారీగా ప్రమోట్ చేస్తున్నారు. ప్రత్యేక విమానాలు, టెలికాం ఆఫర్లు, కబాలి టీషర్ట్లు, కీచైన్లు ఇలా సినీ ప్రచార తీరును కొత్త పుంతలు తొక్కిస్తున్నారు.
దేశ వ్యాప్తంగా ఇంత హడావిడి జరుగుతుంటే ఆ చిత్ర హీరో రజనీకాంత్ మాత్రం ఎక్కడా కనిపించటం లేదు. కబాలి షూటింగ్ తరువాత విదేశాలకు వెళ్లిన రజనీ దాదాపు 40 రోజులుగా అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు. రజనీ ఆరోగ్యం బాగోలేదన్న వార్తలు వినిపిస్తున్నా, ఆయన సన్నిహితులు ఆ వార్తలను ఖండిస్తున్నారు. మరి అంతా బాగానే ఉంటే రజనీ ప్రచార కార్యక్రమాలకు ఎందుకు రావటం లేదు.
కబాలి సినిమాపై ఇప్పటికే 200 కోట్లకు పైగా బిజినెస్ జరిగింది. అంటే ఈ సినిమా అంతకు మించి వసూళ్లు సాధిస్తే తప్ప సినిమా హిట్ రేంజ్కు చేరదు. మరి రజనీ రాకుండా అంతటి వసూళ్లు సాధ్యమవుతాయా..? ఈ నెల 20న రజనీ చెన్నై వస్తారన్న టాక్ వినిపిస్తోంది. ఆ తరువాత సినిమా రిలీజ్ కు రెండు రోజులు మాత్రమే సమయం ఉంటుంది. ఈ రెండు రోజుల్లో రజనీ చేసే ప్రచారం సినిమాకు సరిపోతుందా..?ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఇప్పటికీ తలైవా అభిమానులను కలవరపెడుతున్నాయి.
కబాలి ప్రమోషన్కు రజనీ రాడా..?
Published Fri, Jul 15 2016 7:55 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement