ఈ అడుగుకు 45 ఏళ్లు.. | The first man to set foot on the moon | Sakshi
Sakshi News home page

ఈ అడుగుకు 45 ఏళ్లు..

Jul 19 2014 12:40 AM | Updated on Oct 5 2018 9:09 PM

ఈ అడుగుకు 45 ఏళ్లు.. - Sakshi

ఈ అడుగుకు 45 ఏళ్లు..

చందమామపై మనిషి తొలిసారి కాలు మోపినప్పుడు పడిన పాదముద్ర ఇది.

చందమామపై మనిషి తొలిసారి కాలు మోపినప్పుడు పడిన పాదముద్ర ఇది. ఈ అడుగుకు రేపటితో 45 ఏళ్లు నిండబోతున్నాయి. 1969 జూలై 16న శాటర్న్ వీ రాకెట్ ద్వారా నింగికి ఎగిరిన అమెరికా వ్యోమగాములు నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్ జూనియర్ నాలుగు రోజుల తర్వా త జూలై 20న ఈగల్ ల్యాండర్ ద్వారా జాబిల్లిపై తొలి అడుగు మోపారు. ఆ అడుగే ఇప్పుడు అంగారకుడిపై పాదం మోపేందుకూ దారిచూపుతోంది. అ యితే.. చంద్రుడిపై నడక అనేది అమెరికా ఆడిన డ్రామా అని.. భూమిపైనే వేసిన ప్రత్యేక సెట్‌లో వ్యోమగాముల ఫొటోలు తీసి విడుదల చేసిందనే ఆరోపణలూ ఉండడం గమనార్హం.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement