పాక్లో ఆత్మాహుతి దాడి, ఐదుగురి మృతి | Suspected suicide bomber kills five in northwestern Pakistan | Sakshi
Sakshi News home page

పాక్లో ఆత్మాహుతి దాడి, ఐదుగురి మృతి

Jan 19 2016 12:29 PM | Updated on Nov 6 2018 8:35 PM

పాక్లో ఆత్మాహుతి దాడి, ఐదుగురి మృతి - Sakshi

పాక్లో ఆత్మాహుతి దాడి, ఐదుగురి మృతి

పాకిస్తాన్లోని పెషావర్ నగరం మరోసారి బాంబుపేలుళ్లతో దద్దరిల్లింది.

కరాచీ: పాకిస్తాన్లోని పెషావర్ నగరం మరోసారి బాంబుపేలుళ్లతో దద్దరిల్లింది. పెషావర్ నగరం శివారున పోలీస్ చెక్పోస్ట్ సమీపంలో పోలీసులే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి చేశారు. ఈ దుర్ఘటనలో కనీసం ఐదుగురు మరణించగా, మరో 20  మంది గాయపడినట్టు సమాచారం. గతంలో పెషావర్లో స్కూలుపై ఉగ్రవాదులు దాడి చేసి మారణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement