రోమ్: ఇటలీ రాజ్యాంగ కోర్టు జడ్జి సెర్గియో మతారెల్లా(73) ఆ దేశ పార్లమెంట్ సంయుక్త సమావేశంలో నిర్వహించిన నాలుగో దఫా ఎన్నికల్లో నూతన అధ్యక్షుడిగా శనివారం ఎన్నికయ్యారు. మొత్తం 1009 ఓట్లకు గాను 665 ఓట్లు గెలుచుకొని మతారెల్లా విజయం సాధించారు. జనవరి 14న అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన జార్జియో నెపోలితానో స్థానంలో మతారెల్లా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. మతారెల్లా 2011 నుంచి ఇటలీ రాజ్యాంగ కోర్టు సభ్యునిగా ఉన్నారు. సిసిలి మాఫియా చేతిలో ఆయన సోదరుని హత్యానంతరం మతారెల్లా క్రిస్టియన్ డెమోక్రటిక్ తరఫున 1980లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. పలు కేబినెట్లలో మంత్రిగా పనిచేశారు. మతారెల్లా అభ్యర్థిత్వాన్ని ప్రధాన మంత్రి మతాయో రెంజీ, తన పార్టీ(డెమోక్రటిక్ పార్టీ) సమర్థించగా, వామపక్షాలు, న్యూ సెంటర్-రైట్ పార్టీ, మధ్యస్థ పార్టీలు మద్దతిచ్చాయి.
ఇటలీ నూతన అధ్యక్షుడిగా సెర్గియో మతారెల్లా
Published Sun, Feb 1 2015 1:08 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement