ఆఫ్ఘన్ పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్న మోదీ | PM Modi arrives in Kabul, inaugurate Afghan Parliament today | Sakshi
Sakshi News home page

ఆఫ్ఘన్ పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్న మోదీ

Dec 25 2015 7:54 AM | Updated on Mar 28 2019 6:08 PM

ఆఫ్ఘన్ పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్న మోదీ - Sakshi

ఆఫ్ఘన్ పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్న మోదీ

రష్యాలో రెండు రోజుల పర్యటన ముగించుకుని భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఆఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్ చేరుకున్నారు.

కాబూల్ : రష్యాలో రెండు రోజుల పర్యటన ముగించుకుని భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఆఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్ చేరుకున్నారు. కాబూల్లో నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని మోదీ ప్రారంభించనున్నారు. ఈ భవన నిర్మాణానికి భారత్ రూ.710 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించింది. 86 ఎకరాల్లో ఈ భవనాన్ని నిర్మించారు. మొగల్ సంప్రదాయానికి అనుగుణంగా ఈ భవనాన్ని నిర్మించారు.

కాబుల్ పర్యటన అనంతరం ప్రధాని మోదీ భారత్ చేరుకుంటారు. న్యూఢిల్లీ విమానాశ్రయంలో దిగిన మోదీ నేరుగా మాజీ ప్రధాని  వాజ్ పేయ్ నివాసానికి చేరుకుంటారు. వాజ్ పేయ్ కి మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement