భారత 68వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ మన ప్రధాని నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలియజేశారు.
న్యూఢిల్లీ: భారత 68వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ మన ప్రధాని నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలియజేశారు. భారత ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని షరీఫ్ ఓ అధికారిక ప్రకటనలో ఆకాంక్షించారు. భారత్లో పాకిస్థాన్ హైకమిషన్ కార్యాలయంలో ఈ ప్రకటన విడుదల చేసింది.