రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విప్రో ఇంజినీర్లు మృతి | Two Wipro techies killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విప్రో ఇంజినీర్లు మృతి

Jun 5 2014 12:15 PM | Updated on Oct 22 2018 7:50 PM

రాజేంద్ర నగర్ నార్సింగ్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సాప్ట్వేర్ ఇంజినీర్లు దుర్మరణం చెందారు.

హైదరాబాద్ : రాజేంద్ర నగర్ నార్సింగ్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సాప్ట్వేర్ ఇంజినీర్లు దుర్మరణం చెందారు. వీరు ప్రయాణిస్తున్న బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొనటంతో ఈ దుర్ఘటన జరిగింది. మృతులు 'విప్రో'లో సాప్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న అరుణ్, యాదవ్గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు  తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement