భవనం కూలిన ఘటనలో ఇద్దరి అరెస్ట్

భవనం కూలిన ఘటనలో ఇద్దరి అరెస్ట్ - Sakshi


హైదరాబాద్ : నానక్రాంగూడ భవనం కుప్పకూలిన ఘటనలో పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. బిల్డింగ్ యజమాని, అతని కుమారుడు, కాంట్రాక్టర్తో పాటు ఆర్కిటెక్చర్పై పోలీసులు ఐపీసీ సెక్షన్ 304, 304 ఎ కింద కేసులు నమోదు చేశారు.



భవన యజమాని సత్తూసింగ్, అతని కుమారుడు అనిల్ సింగ్ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. బిల్డింగ్ కాంట్రాక్టర్, ఆర్కిటెక్చర్ పరారీలో ఉన్నారు. వారిద్దరి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top