'మహారాష్ట్రతో చారిత్రాత్మక ఒప్పందం' | trs mp vinod kumar slams congress leaders over maharashtra deal | Sakshi
Sakshi News home page

'మహారాష్ట్రతో చారిత్రాత్మక ఒప్పందం'

Aug 21 2016 5:33 PM | Updated on Mar 18 2019 8:51 PM

'మహారాష్ట్రతో చారిత్రాత్మక ఒప్పందం' - Sakshi

'మహారాష్ట్రతో చారిత్రాత్మక ఒప్పందం'

మహారాష్ట్ర ప్రభుత్వంతో చారిత్రాత్మకమైన ఒప్పందం జరగనుందని ఎంపీ వినోద్ అన్నారు.

హైదరాబాద్: మహారాష్ట్ర ప్రభుత్వంతో మంగళవారం చారిత్రాత్మకమైన ఒప్పందం జరగనుందని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. హైదరాబాద్లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...కాంగ్రెస్ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ప్రాజెక్టులపై కాంగ్రెస్ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని వినోద్ అన్నారు. ప్రజలను అబద్ధాలతో నమ్మించాలని చూస్తున్నారని మండిపడ్డారు. పదేళ్లలో మేడిగడ్డను కాంగ్రెస్ ఎందుకు నిర్మించలేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ను చూసి పారిపోయినవారు...కొత్త ప్రచారం చేస్తున్నారని వినోద్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement