పవర్ పాయింట్ ప్రజంటేషన్పై కేసీఆర్ పునరాలోచన | telangana cm kcr rethink over power point prasentation on new water policy | Sakshi
Sakshi News home page

పవర్ పాయింట్ ప్రజంటేషన్పై కేసీఆర్ పునరాలోచన

Oct 3 2015 8:32 PM | Updated on Aug 14 2018 10:54 AM

పవర్ పాయింట్ ప్రజంటేషన్పై కేసీఆర్ పునరాలోచన - Sakshi

పవర్ పాయింట్ ప్రజంటేషన్పై కేసీఆర్ పునరాలోచన

తెలంగాణ సమగ్ర జల వినయోగంపై అసెంబ్లీ వేదికగా నదీ జలాలు, నీటి వాటాలు, సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేకంగా రూపొందించిన...

హైదరాబాద్ : తెలంగాణ సమగ్ర జల వినయోగంపై  అసెంబ్లీ వేదికగా నదీ జలాలు, నీటి వాటాలు, సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేకంగా రూపొందించిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ పునరాలోచనలో పడినట్లు సమాచారం. విపక్షాలు అడ్డుకుంటే తెలంగాణ జల విధాన ప్రకటన ముందుకు సాగదని ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో ప్రజలకు నేరుగా చేరేలా ప్రత్యామ్నాయ మార్గాలపై కసరత్తు చేస్తోంది. సంయుక్త సమావేశానికి బదులుగా మీడియా ద్వారా ప్రజెంటేషన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement