'కేసీఆర్ అవినీతిని కోర్టులోనే తేల్చుకుంటా' | Ready to prove corruption in telangana projects, says Nagam janardhan reddy | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ అవినీతిని కోర్టులోనే తేల్చుకుంటా'

Jun 27 2016 1:21 PM | Updated on Aug 15 2018 9:30 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు దమ్ముంటే ప్రాజెక్టులపై విచారణకు సిద్ధపడాలని బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి సవాల్ విసిరారు.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు దమ్ముంటే ప్రాజెక్టులపై విచారణకు సిద్ధపడాలని బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్ అవినీతిని కోర్టులో తేల్చుకుంటా' అని అన్నారు.

సోమవారం ఆయన హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టుల్లో అవినీతిని నిరూపించేందుకు తాను సిద్ధమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అన్నీ చేస్తున్నా.. కేసీఆర్ నిందించడం సరికాదని నాగం విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement