యూజీసీ సభ్యుడిగా గోపాల్‌రెడ్డి | Prof.G.Gopal Reddy Appointed as University Grants Commission member | Sakshi
Sakshi News home page

యూజీసీ సభ్యుడిగా గోపాల్‌రెడ్డి

Jan 16 2017 1:59 AM | Updated on Aug 20 2018 9:18 PM

యూజీసీ సభ్యుడిగా సీనియర్‌ విద్యావేత్త ప్రొఫెసర్‌ జి.గోపాల్‌రెడ్డిని నియమించాలని కేంద్రం నిర్ణయించింది.

సాక్షి, న్యూఢిల్లీ: యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) సభ్యుడిగా సీనియర్‌ విద్యావేత్త ప్రొఫెసర్‌ జి.గోపాల్‌రెడ్డిని నియ మించాలని కేంద్ర మానవ వనరుల అభి వృద్ధి శాఖ నిర్ణయించింది. రెండు మూడ్రో జుల్లో ఉత్తర్వులు వెలువడుతా యని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. గోపాల్‌రెడ్డితో పాటు ప్రొఫెసర్‌ సుష్మా యాదవ్‌ను కూడా యూజీసీ సభ్యురాలిగా నియమించాలని నిర్ణయించింది. ఉస్మానియా వర్సిటీతో అనుబంధమున్న గోపాల్‌ రెడ్డికి పొలిటికల్‌ సైన్స్‌లో 30ఏళ్లకు పైగా బోధనా అనుభవం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement