సికింద్రాబాద్‌లో 5న పాస్‌పోర్ట్ మేళా | Passport Mela on march 5th at Secunderabad | Sakshi
Sakshi News home page

సికింద్రాబాద్‌లో 5న పాస్‌పోర్ట్ మేళా

Mar 2 2016 4:12 PM | Updated on Sep 4 2018 5:07 PM

సికింద్రాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయంలో ఈ నెల 5న పాస్‌పోర్ట్ మేళా నిర్వహించనున్నారు.

సికింద్రాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయంలో ఈ నెల 5న పాస్‌పోర్ట్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి బుధవారం మీడియాకు ప్రకటన విడుదల చేశారు. హోల్డ్‌లో ఉంచిన అప్లికేషన్లను మేళాలో పరిశీలించబోమని తెలిపారు. మేళాకు సంబంధించిన 300 స్లాట్లు మార్చి రెండో తేదీన పాస్‌పోర్ట్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement