సికింద్రాబాద్‌లో 5న పాస్‌పోర్ట్ మేళా | Passport Mela on march 5th at Secunderabad | Sakshi
Sakshi News home page

సికింద్రాబాద్‌లో 5న పాస్‌పోర్ట్ మేళా

Mar 2 2016 4:12 PM | Updated on Sep 4 2018 5:07 PM

సికింద్రాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయంలో ఈ నెల 5న పాస్‌పోర్ట్ మేళా నిర్వహించనున్నారు.

సికింద్రాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయంలో ఈ నెల 5న పాస్‌పోర్ట్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి బుధవారం మీడియాకు ప్రకటన విడుదల చేశారు. హోల్డ్‌లో ఉంచిన అప్లికేషన్లను మేళాలో పరిశీలించబోమని తెలిపారు. మేళాకు సంబంధించిన 300 స్లాట్లు మార్చి రెండో తేదీన పాస్‌పోర్ట్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement