నగరంలో డబుల్‌ ఇళ‍్లకు శంకుస్థాపన | Minister Ktr Laid A Foundation Stone For Double Bedroom Houses | Sakshi
Sakshi News home page

నగరంలో డబుల్‌ ఇళ‍్లకు శంకుస్థాపన

Apr 22 2017 12:02 PM | Updated on Aug 30 2019 8:24 PM

నగరంలోని డబుల్ బెడ్‌రూం అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌ భూమిపూజ చేశారు.

హైదరాబాద్: నగరంలోని మారియట్ హోటల్ వద్ద 180 యూనిట్ల డబుల్ బెడ్‌రూం అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కే తారక రామారావు శనివారం ఉదయం భూమిపూజ చేశారు. రూ.15.57 కోట్ల వ్యయంతో బన్సీలాల్‌పేట్ డివిజన్‌లోని జీవైరెడ్డి కాంపౌండ్ కవాడిగూడలో వీటిని నిర్మించనున్నారు. ఈ కార‍్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భూమి పూజ కార్యక్రమం అనంతరం మంత్రి కేటీఆర్ బస్నీలాల్ పేటలో పర్యటించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement