తలసాని కుమారుడిని ఓటు అడిగిన వసంత యాదవ్ | congress candidate ask vote to minister talasani son | Sakshi
Sakshi News home page

తలసాని కుమారుడిని ఓటు అడిగిన వసంత యాదవ్

Jan 25 2016 12:47 AM | Updated on Mar 18 2019 9:02 PM

తలసాని కుమారుడిని  ఓటు అడిగిన వసంత యాదవ్ - Sakshi

తలసాని కుమారుడిని ఓటు అడిగిన వసంత యాదవ్

మోండా డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆదివారం మారేడుపల్లిలోని వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని ...వసంత యాదవ్

రాంగోపాల్‌పేట్: మోండా డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వసంత యాదవ్ ఆదివారం మారేడుపల్లిలోని వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటికి వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులను కలిసి... కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని అభ్యర్థించారు.

మంత్రి ఇంటి ముందే ఉన్న ఆయన కుమారుడు సాయి యాదవ్‌కు కాంగ్రెస్ పార్టీ కరపత్రాన్ని అందిస్తూ... హస్తం గుర్తుకు ఓటేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన నవ్వుతూ ‘ఆల్‌ది బెస్ట్’ అంటూ అభినందనలు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement