రేపటి నుంచి బయో ఏషియా సదస్సు | Bio-Asia summit from tomorrow | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి బయో ఏషియా సదస్సు

Feb 5 2017 2:16 AM | Updated on Nov 9 2018 5:56 PM

బయో ఏషియా సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

ప్రారంభించనున్న గవర్నర్‌ నరసింహన్‌

సాక్షి, హైదరాబాద్‌: బయో ఏషియా సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. హెచ్‌ఐసీసీలో 6 నుంచి 8 వరకు జరిగే ఈ సదస్సుకు 50 దేశాలకు చెందిన 1,500 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. ఆరోగ్యం, ఫార్మా తదితర రంగాల్లో జరుగుతున్న అభివృద్ధిపై ఈ సదస్సులో చర్చిస్తారు. సదస్సును గవర్నర్‌ నరసింహన్‌ ప్రారంభిస్తారని నిర్వాహకులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.

జీనోమ్‌వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డును నోబెల్‌ బహుమతి గ్రహీత ప్రొఫెసర్‌ కుర్త్‌ ఉత్రిచంద్, ఫార్మా సూటికల్స్‌ అంతర్జాతీయ చైర్మన్‌ డాక్టర్‌ పాల్‌ స్టోఫెల్స్‌లకు గవర్నర్‌ అందజేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement