శంషాబాద్ లో క్రికెట్ బుకీల అరెస్ట్ | 4 cricket bookies arrested in shamshabad | Sakshi
Sakshi News home page

శంషాబాద్ లో క్రికెట్ బుకీల అరెస్ట్

May 13 2016 8:06 PM | Updated on Aug 20 2018 4:27 PM

క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న నలుగురు యువకులను ఆర్‌జీఐఏ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.

శంషాబాద్: క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న నలుగురు యువకులను ఆర్‌జీఐఏ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. మండల కేంద్రంలోని అహ్మద్‌నగర్ ప్రాంతంలో బెట్టింగ్ జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో సదరు ఇంటిపై దాడి చేసిన పోలీసులు సాబెర్, పాతూర్, బ్రహ్మం, చారీ అనే నలుగురి అదుపులోకి తీసుకుని వీరి నుంచి రూ.40వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement