తాడిపత్రి సుంకులమ్మపాలెంకు చెందిన మాధవి(20) అనే వివాహిత బుధవారం ఆత్మహత్యాయత్నం చేసినట్లు స్థానికులు తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇంట్లో జీవితంపై విరక్తితో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకని పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నట్లు వివరించారు.
వివాహిత ఆత్మహత్యాయత్నం
Aug 11 2016 2:10 AM | Updated on Nov 6 2018 8:28 PM
తాడిపత్రి టౌన్: తాడిపత్రి సుంకులమ్మపాలెంకు చెందిన మాధవి(20) అనే వివాహిత బుధవారం ఆత్మహత్యాయత్నం చేసినట్లు స్థానికులు తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇంట్లో జీవితంపై విరక్తితో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకని పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నట్లు వివరించారు. ఇరుగుపొరుగు వారు గమనించి వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురం పెద్దాస్పత్రికి తరలించారు.
Advertisement
Advertisement