
ప్రజల పక్షాన ఉద్యమిస్తాం : భిక్షమయ్యగౌడ్
చిట్యాల : టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలిచి గ్రామగ్రామాన ఉద్యమిస్తామని డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ పేర్కొన్నారు.
Aug 6 2016 9:48 PM | Updated on Sep 4 2017 8:09 AM
ప్రజల పక్షాన ఉద్యమిస్తాం : భిక్షమయ్యగౌడ్
చిట్యాల : టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలిచి గ్రామగ్రామాన ఉద్యమిస్తామని డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ పేర్కొన్నారు.