నగరంలోని హౌసింగ్బోర్డు శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీ లెక్కింపు గురువారం జరిగింది.
అనంతపురం కల్చరల్ : నగరంలోని హౌసింగ్బోర్డు శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీ లెక్కింపు గురువారం జరిగింది. జనవరి నెలలో హుండీ ద్వారా రూ.95,950 ఆదాయం వచ్చిందని ఆలయ చైర్మన్ సుబ్బారెడ్డి, వైస్ చైర్మన్ కృష్ణమూర్తి తెలిపారు.