మొబైల్ షోరూమ్‌లో భారీ చోరీ | the massive theft in kakinada | Sakshi
Sakshi News home page

మొబైల్ షోరూమ్‌లో భారీ చోరీ

Aug 4 2016 3:42 PM | Updated on Sep 4 2017 7:50 AM

తాళం వేసి ఉన్న మొబైల్ షోరూమ్‌లో దొంగలు పడి ఉన్నకాడికి ఊడ్చుకెళ్లారు.

 తాళం వేసి ఉన్న మొబైల్ షోరూమ్‌లో దొంగలు పడి ఉన్నకాడికి ఊడ్చుకెళ్లారు. ఈ సంఘటన కాకినాడ రూరల్ తిమ్మాపురం సెంటర్‌లో గురువారం వెలగుచూసింది. స్థానిక స్వాతి మొబైల్ షోరూమ్‌లో బుధవారం రాత్రి దొంగలు పడి రూ. 6 లక్షల నగదుతో పాటు రూ. లక్ష విలువైన నాలుగు మొబైల్ ఫోన్‌లు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సీసీ టీవీ ఫూటేజీ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement