రేపు రాష్ట్ర మంత్రుల రాక | state ministers comes tomorrow | Sakshi
Sakshi News home page

రేపు రాష్ట్ర మంత్రుల రాక

Aug 20 2016 12:17 AM | Updated on Sep 4 2017 9:58 AM

వర్షాభావం కారణంగా ఎండుతున్న వేరుశనగ పంటకు రెయిన్‌గన్‌ల ద్వారా అందిస్తున్న రక్షక తడులను పరిశీలించేందుకు మంత్రులు పత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీత ఆదివారం చెన్నేకొత్తపల్లిలో పర్యటించనున్నారు.

చెన్నేకొత్తపల్లి : వర్షాభావం కారణంగా ఎండుతున్న వేరుశనగ పంటకు రెయిన్‌గన్‌ల ద్వారా అందిస్తున్న రక్షక తడులను పరిశీలించేందుకు మంత్రులు పత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీత ఆదివారం చెన్నేకొత్తపల్లిలో పర్యటించనున్నారు. ఈ మేరకు మండల వ్యవసాయాధికారి ఎల్లప్ప, ఎమ్పీపీ అమరేంద్ర తెలిపారు. ఇందుకోసం వేరుశనగ పొలాన్ని ఎంపీపీతో పాటు ఏఓ, తహశీల్దార్‌ నాగరాజు పరిశీలించి ఎంపిక చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement