మొరాయించిన ఈవీఎం | Polling Stopped in paleru by election due EVM Problem | Sakshi
Sakshi News home page

మొరాయించిన ఈవీఎం

May 16 2016 8:49 AM | Updated on Jul 11 2019 8:26 PM

ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ స్థానానికి నేడు ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతోంది.

బోదులబండలో ప్రారంభంకాని పోలింగ్
పాలేరు:
ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ స్థానానికి నేడు ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతోంది.  ఈ సందర్భంగా నేలకొండపల్లి మండలం బోదులబండ గ్రామంలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయించడంతో సోమవారం ఉదయం పోలింగ్ ప్రారంభం కాలేదు. బుత్ నంబర్ 203కు కేటాయించిన ఈవీఎం పనిచేయలేదు. దాన్ని మరమ్మతు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement