
మొబైల్ కూరగాయల బజార్ ప్రారంభం
జాతీయ ఆహార భద్రత మిషన్ పిలుపుతో నిర్వహిస్తున్న వినియోగదారుల సేవా కేంద్రాన్ని బలిజిపేటలో గురువారం గ్రామ సర్పంచ్ వెలిది తాయారమ్మ ప్రారంభించారు.
Jul 21 2016 5:25 PM | Updated on Sep 4 2017 5:41 AM
మొబైల్ కూరగాయల బజార్ ప్రారంభం
జాతీయ ఆహార భద్రత మిషన్ పిలుపుతో నిర్వహిస్తున్న వినియోగదారుల సేవా కేంద్రాన్ని బలిజిపేటలో గురువారం గ్రామ సర్పంచ్ వెలిది తాయారమ్మ ప్రారంభించారు.