అలరించిన కర్ణాటక వాయిద్య కచేరీ | karnataka tabla kacheri in prasanthi nilayam | Sakshi
Sakshi News home page

అలరించిన కర్ణాటక వాయిద్య కచేరీ

Jul 9 2017 11:23 PM | Updated on Oct 30 2018 5:52 PM

అలరించిన కర్ణాటక వాయిద్య కచేరీ - Sakshi

అలరించిన కర్ణాటక వాయిద్య కచేరీ

గురుపౌర్ణమి వేడుకలలో భాగంగా ఆదివారం సాయంత్రం కర్ణాటక శాస్త్రీయ సంగీత రీతులలో ప్రముఖ వాయిద్యకారులు చారుమతి రఘురామన్‌, అనంద్‌ ఆర్‌.క్రిష్ణలు సత్యసాయి మహాసమాధి చెంత నిర్వహించిన వాయిద్య కచేరి ఆకట్టుకుంది.

పుట్టపర్తి టౌన్‌ : గురుపౌర్ణమి వేడుకలలో భాగంగా ఆదివారం సాయంత్రం కర్ణాటక శాస్త్రీయ సంగీత రీతులలో ప్రముఖ వాయిద్యకారులు చారుమతి రఘురామన్‌, అనంద్‌ ఆర్‌.క్రిష్ణలు సత్యసాయి మహాసమాధి చెంత నిర్వహించిన వాయిద్య కచేరి ఆకట్టుకుంది. అనంతరం సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. సత్యసాయి సంస్థలు నిర్వహిస్తున్న విద్యా సంస్థలలో  డిప్లమో పూర్తి చేసుకుని మంచి ఫలితాలు  సాధించిన వారికి  సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ సభ్యులు జస్టిస్‌.ఏపి మిశ్రా, ఆర్‌జె.రత్నాకర్‌రాజులు సర్టిఫికెట్‌లు ప్రదానం చేశారు. సంగీత కచేరి నిర్వహించిన కళాకారులను ఘనంగా సన్మానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement