గంటా దిష్టి బొమ్మ దహనం | Ganta effigi burning | Sakshi
Sakshi News home page

గంటా దిష్టి బొమ్మ దహనం

Sep 14 2015 10:23 AM | Updated on Jul 11 2019 5:37 PM

ఏపీ మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు దిష్టిబొమ్మను విద్యార్థి సంఘాలు దహనం చేశాయి. ప్రత్యేక హోదా కోసం తిరుపతి ఎస్వీయూనివర్సిటీలో విద్యార్ధులు తలపెట్టిన సమావేశానికి అనుమతి నిరాకరించడం పట్ల విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీ మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు దిష్టిబొమ్మను విద్యార్థి సంఘాలు దహనం చేశాయి. ప్రత్యేక హోదా కోసం తిరుపతి ఎస్వీయూనివర్సిటీలో విద్యార్ధులు తలపెట్టిన సమావేశానికి అనుమతి నిరాకరించడం పట్ల విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్కే యూనివర్సిటీ లోని అన్ని విద్యర్థి సంఘాలు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాయి. నిరసన కారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement