ఐదుగురికి పదోన్నతులు | five promotions | Sakshi
Sakshi News home page

ఐదుగురికి పదోన్నతులు

Aug 26 2016 12:07 AM | Updated on Sep 4 2017 10:52 AM

ఐదుగురు ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను జెడ్పీ కార్యాలయంలో చైర్మన్‌ చమన్‌ గురువారం అందజేశారు.

అనంతపురం సిటీ:  ఐదుగురు ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను  జెడ్పీ కార్యాలయంలో చైర్మన్‌ చమన్‌ గురువారం అందజేశారు. పదోన్నతి పొందినవారిలో  జూనియర్‌ అసిస్టెంట్లు సుకన్య,  రవికుమార్, పద్మప్రియ, జయరామ్‌నాయక్‌ ఉన్నారు.  హిందూపురం సబ్‌డివిజన్‌లోని  అటెంటర్‌ రెడ్డెప్పకు టైపిస్ట్‌గా పదోన్నతి కల్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement