చింతకుంటలో జ్వరంతో చిన్నారి మృతి | Child dead with Fever | Sakshi
Sakshi News home page

చింతకుంటలో జ్వరంతో చిన్నారి మృతి

Sep 17 2016 10:38 PM | Updated on Sep 15 2018 3:01 PM

చింతకుంటలో జ్వరంతో చిన్నారి మృతి - Sakshi

చింతకుంటలో జ్వరంతో చిన్నారి మృతి

చింతకుంట గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన ఆండ్రూస్‌ కుమార్తె బిల్లా ట్రిన్ను అనే ఏడాది బాలిక తీవ్ర జ్వరంతో బాధపడుతూ శనివారం మృతి చెందింది.

ముద్దనూరు:  చింతకుంట గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన ఆండ్రూస్‌ కుమార్తె బిల్లా ట్రిన్ను అనే ఏడాది బాలిక తీవ్ర జ్వరంతో బాధపడుతూ శనివారం మృతి చెందింది. బాధితుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ట్రిన్ను కొన్ని రోజుల నుంచి తీవ్ర జ్వరంతో బాధ పడుతుండేది. స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స చేయించారు. అకస్మాత్తుగా శనివారం మృతి చెందింది. ఆండ్రూస్‌ దంపతులకు ట్రిన్ను మొదటి సంతానం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement